ఎన్టీఆర్‌కు ఘన నివాళి..

27
- Advertisement -

టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ సీఎం ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పించారు ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ బిశ్వభూషణ్‌. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్‌ అందించిన సేవలను కొనియాడారు. ఈ మేరకు ట్విట్టర్లో ట్వీట్ చేసిన గవర్నర్‌…ఎన్టీఆర్‌ చిరస్థాయిగా ప్రజల గుండెల్లో ఉండిపోతారని అన్నారు. తెలుగు ప్రజలు గర్వపడే విధంగా సేవలందించారని అని కొనియాడారు.

ఇక ఎన్టీఆర్ ఘాట్ వద్ద కుటుంబ సభ్యులు ఘన నివాళి అర్పించారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ జయంతి సందర్భంగా టీడీపీ శ్రేణులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

- Advertisement -