బీజేపీకి మరో ఎదురుదెబ్బ..

55
bjp
- Advertisement -

గోవా అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది అధికార బీజేపీకి ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు ఆ పార్టీకి రాజీనామా చేయగా తాజాగా గోవా మాజీ సీఎం,దివంగత మనోహర్ పారికర్ కుమారుడు కమలం పార్టీపై తిరుగుబాటు జెండా ఎగురవేశారు.

బీజేపీకి గుడ్ బై చెబుతు రానున్న ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా బరిలో దిగుతున్నట్లు ప్రకటించారు. పనాజీ నుండి స్వతంత్య్ర అభ్యర్థిగా బరిలో దిగుతున్నట్లు ప్రకటించారు ఉత్పల్ పారికల్. తాను బీజేపీలో కొనసాగలేనని చెప్పారు.

పనాజీ స్ధానాన్ని ఆశీంచిన ఉత్పల్‌కు భంగపాటు తప్పలేదు. దీంతో ఆయన బీజేపీకి రాజీనామా చేసి గట్టి షాకిచ్చారు.

- Advertisement -