ఏపీలో కొత్తగా 643 కరోనా కేసులు నమోదు..

71
Corona
- Advertisement -

ఏపీలో గత 24 గంటల్లో కొత్తగా 643 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 20,55,306కి చేరుకుంది. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 145 కేసులు నమోదు కాగా… అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 3 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 8 మంది మృతి చెందారు. 839 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 20,32,520 మంది కోలుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 14,236 మంది మహమ్మారి వల్ల ప్రాణాలు కోల్పోగా… ప్రస్తుతం 8,550 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

- Advertisement -