ప్రభాస్‌తో అమిత్ షా భేటీ!

49
prabhas
- Advertisement -

సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని బీజేపీ ఘనంగా నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా అమిత్ షా రానుండగా రాష్ట్ర పర్యటనలో భాగంగా ప్రభాస్‌తో భేటీ కానున్నట్లు సమాచారం.

ఇటీవలె ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు మరణించిన సంగతి తెలిసిందే. కృష్ణంరాజు వాజ్ పేయ్ హయాంలో కేంద్రమంత్రిగా పనిచేశారు. ఇక సెప్టెంబర్ 16నే కృష్ణంరాజు సంస్మరణ సభ నిర్వహిస్తుండటంతో అమిత్ షా ఆ రోజే వెళ్లి ప్రభాస్ ని పరామర్శించనున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -