అల్లు శిరీష్ గౌరవం సినిమాతో అర్రంగేట్రం చేసిన అసినిమా అశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది.తర్యత దర్శకుడు మారుతీ తో కొత్తజంట సినిమా తో విజయం అందుకున్నాడు శిరీష్.శ్రీరస్తు షుభమస్తు సినిమతో మరో విజయం అందుకున్నాడు. ఈ మెగా హీరో నెమ్మదిగా జోరు పెంచుతున్నాడు. మరి తాజాగా ఒ మళయాళ సినిమాలో కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ కూడా పూర్త చేసుకున్న అల్లు శిరీష్ తెలుగులో మరో సినిమా ప్రారంభం కానుందాట.ఈ చిత్రనికి వి.ఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన పనులు కూడా మొదలు పెట్టారట
మరి ఈ చిత్రనికి హీరోయిన్గా సురభని ఎంపిక చేసుకున్నారు.అయితే ఈ చిత్రంలో మరో హీరోయిన్కి చోటు ఉండగా ‘రన్ రాజా రన్’ సినిమాతో తన అందం తో అలరించిన చిన్నది. ‘సీరత్ కపూర్’ని మరో హీరోయిన్గా ఎంపిక చేసినట్టు తాజా సమాచారం. ఈ అమ్మడు తెలుగులో టైగర్,రన్ రాజా రన్ చిత్రాలతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. తన గ్లామర్ తో కుర్రళ్ళ హృదయాలను దోచుకుంటుంది. శీరిత్ కపూర్ ప్రస్తుతం రాజు గారి గది 2 సినిమాలో నటిస్తుంది.మరి ఈ సుందిరి అల్లు శిరిష్తో నటించాడానికి సిద్ధమౌతుంది. మరి వీరిద్దరి కంబినేషన్ లో సినిమా ఎలా ఉండబోతుందో మరి కొంత కాలం వేచి చూడక తప్పదు