వుహాన్‌లో మళ్లీ లాక్‌ డౌన్!

57
- Advertisement -

చైనాలో మళ్లీ కరోనా పంజా విసురుతోంది. కరోనా పుట్టిన వుహాన్‌లో మళ్లీ కోవిడ్ కేసుల సంఖ్య పెరిగిపోతున్నాయి. దీంతో చైనా ప్రభుత్వం 10లక్షల మందిని లాక్‌డౌన్
లో ఉంచారు.

జియాంగ్జియా జిల్లాలో ఉన్న ప్రజలను ఇళ్లలోనే ఉండాలని అధికారులు కోరారు. దీంతో రవాణ వ్యవస్థ స్తంభించింది. చైనా అమలు చేస్తున్న కొవిడ్ ఆంక్షల విధానాలతో ప్రజల్లో తీవ్ర అసహనం పెరుగుతోంది. వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

- Advertisement -