మొక్కలు నాటిన నటుడు ఆదిత్ అరుణ్

302
adith arun
- Advertisement -

ఎం.పి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఎంతో సంతోషంగా ఉందని నటుడు ఆదిత్ అరుణ్ తెలిపారు.ఇలాంటి మంచి కార్యక్రమం చేపట్టిన రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలిపారు.

సినీ హీరో ప్రిన్స్ విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరిస్తూ జర్నలిస్ట్ కాలనీ లోని తన నివాసంలో మొక్కలు నాటిండు.అనంతరం మరో ముగ్గురు నటులు (1.తేజస్వి మడివాడ & 2.వివా ఆర్ష & 3.పూజిత పున్నడు ) లు కూడా మూడు మొక్కలు నాటి వారు మరో ముగ్గురికి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను విసరాలని నటుడు ఆదిత్ అరుణ్ అన్నారు.

- Advertisement -