మొక్కలు నాటిన నటి గీతిక రతన్..

58
gic
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా ఛాలెంజ్ లో భాగంగా జూబ్లీహిల్స్ జీహెచ్‌ఎంసీ పార్కులో మొక్కలు నాటారు నటి గీతిక రతన్. ఈ సందర్భంగా నటి గీతిక రతన్ మాట్లాడుతూ గ్రీన్ ఇండియా చాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందని అన్నారు.

బావి తరాలకు మంచి ఆక్సీజన్ ఇవ్వాలన్న,పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు తమవంతు బాధ్యతగా మొక్కలు నాటవలసిన అవసరం ఉందని ఇంతటి గొప్ప అవకాశం కల్పించిన జోగినపల్లి సంతోష్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలిపి ఉత్తర రెడ్డి, సుమయా రెడ్డి, సాయి కృష్ణ ముగ్గురిని మొక్కలు నాటాలని కోరారు.

- Advertisement -