మొక్కలు నాటిన సినీ నటి దక్ష నగర్కర్..

77
daksha
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో బాగంగా జూబ్లీహిల్స్ జిహెచ్ఎంసి పార్క్ లో మొక్కలు నాటారు సినీ నటి దక్ష నగర్కర్. ఈ సందర్భంగా దక్ష మాట్లాడుతూ… ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటడం అనందంగా ఉందని అన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని కోరారు. అనంతరం సినీ దర్శకులు తేజ,సుధీర్ వర్మ,నిర్మాత అభిషేక్ ముగ్గురికి గ్రీన్ఇండియా చాలెంజ్ ఇచ్చారు దక్ష.

- Advertisement -