అందాల బామ అమీ జాక్సన్ ఇప్పుడు ఇండియాలో స్టార్ హీరోయిన్గా వెలిగిపోతుంది వరుసగా టాప్ హీరోల సరసన ఆవకాశాలు కోటేస్తు మంచి ఫాంలో ఉంది.రీసెంట్గా శంకర్-రజినీ కాంబినేషన్లో వస్తున్న రోబోకి సీక్యెస్ 2.0 చిత్రంలో హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే. వరుసగా భారీ చిత్రాల్లో అవకాశాలు దక్కించుకుంటూ.. క్రేజీ హీరోయిన్ అయిపోయింది. 2.0 చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న అమీ జాక్సన్ .. తాజాగా ఒక పెద్ద సమస్యలో పడింది.
అసలు విషయం ఎంటంటే రీసెంట్గా ఆమె ముంబై నుండి చెనై వెళ్లే క్రమంలో చిన్నపని కోసం ముంబైలో ఒక మెబైల్ షాప్కి వెళ్ళిందట. అక్కడ తన ఫోన్ హ్యాకింగ్ చేశారట.తన ఫోన్ హ్యాకింగ్కి గురికావడంతో మొబైలోని పర్పనల్ విషయాలు,ఫోటోలు సోషల్ మీడియాలో వస్తాయని కంగారు పడుతుందాట.స్టార్ హీరోయిన్ ఫోన్ హ్యాకింగ్ గురి కావడం అంటే మాములు విషయం కాదు.ఇలాగే ఓసారి హాలివుడ్ స్టార్ హీరోయిన్ జన్నిఫర్ ఫోన్ కూడా హ్మాకింగ్ గరైందాట.అయితే అందులో ఉన్న తన పర్సనల్ విషయాలతో పాటు తన ప్రియుడికి పంపిన న్యూడ్ ఫోటోలు కూడా ఉన్నాయట.మరి అమీ జాక్సన్ తన విషయంలో కూడా అలా జరుగుతుందేమె అని కంగారుగా ఉందాట
ఇలా సెలబ్రిటిల మొబైల్ హ్యాక్ చేసి, సోషల్ మీడియాలో వచ్చిన సంఘటనలు చాలనేవున్నాయి.ఇప్పడు అమీ పర్సనల్ ఫొటోలు కూడా బయటికి వస్తున్నాయని టాక్ వినిపిస్తుంది.ఇలాంటి విషయాలో స్టార్లు ఎంతో జగ్రత్తగా ఉండాలి.లేకుంటే సెలబ్రిటీలు ఇలాంటి పాట్లు తప్పవు మరి