నమ్మిన వ్యక్తులే మోసం చేశారు: రాజేంద్రప్రసాద్

259
rajendra prasad
- Advertisement -

నటకిరీటిగా వెండి తెరపై తనకంటూ ఓ ఇమేజ్ సంపాదించుకున్న నటుడు రాజేంద్ర ప్రసాద్. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ హాస్య కిరీటీ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

తాను మ‌ధ్య‌త‌ర‌గ‌తి కుటుంబం నుంచి వ‌చ్చాను. సినిమాల్లో కనిపించాల‌నే అభిరుచితో మ‌ద్రాస్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో చేరానని వెల్లడించారు. యాక్టింగ్ స్కూల్‌లో గోల్డ్ మెడ‌ల్ అందుకున్నా…. ఆ టైంలో ఇండ‌స్ట్రీని ఎన్టీఆర్‌, ఏఎన్ఆర్‌, శోభ‌న్ బాబు, కృష్ణ ఇండ‌స్ట్రీని ఏలుతున్నారని తెలిపారు. ప్రేక్ష‌కుల‌ను అటెన్ష‌న్ ను త‌మ‌వైపు తిప్పుకునేందుకు ఇండ‌స్ట్రీకి ఓ కొత్త వ్య‌క్తి కావాల‌ని నాక‌నిపించింది. చార్లీ చాప్లిన్ సినిమాలు చూస్తూ నాకంటూ ప్ర‌త్యేక న‌ట‌నాశైలిని నేర్చుకున్నానని తెలిపారు.

అయితే ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత నాతో క్లోజ్‌గా ఉన్న కొంత‌మంది ఆర్థికంగా న‌న్ను దెబ్బ‌తీశారు. ఇక్క‌సారి వెన‌క్కి తిరిగి చూసుకున్న‌పుడు సంపాదించిన డ‌బ్బు మాయ‌మైంది. నేనెంత‌గానో న‌మ్మిన వ్య‌క్తులు న‌న్ను మోసం చేశార‌ని తెలిసి షాక్‌కు గుర‌య్యానని చెప్పుకొచ్చారు.

- Advertisement -