గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొన్న సంగీత దర్శకుడు అచ్చు రాజమని…

220
gic
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటారు సంగీత దర్శకులు అచ్చు రాజమని.రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ భాగంగా మూడు మొక్కలు నాటనని సంగీత దర్శకులు అచ్చు రాజ మని అన్నారు.

పచ్చని చెట్లే ప్రగతికి మెట్ల అనే విధంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లాంటి బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టి ముందుకు తీసుకుపోతున్న రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ నటుడు నవీన్ విజయ్ కృష్ణ విసిరిన గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరిస్తూ నానక్ రామ్ లోని తన నివాసంలో మొక్కలు నాటిన సంగీత దర్శకుడు అచ్చు రాజమని… అనంతరం మరో ముగ్గురు ( తమిళ నటుడు కళైరసాని , సింగర్ హేమచంద్ర , హీరోయిన్ మహేశ్వరి) లు కూడా మొక్కలు నాటి మరో ముగ్గురికి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసరాలని కోరారు.

- Advertisement -