లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పరిగి డిప్యూటీ తహశీల్దార్

484
Tahasildar
- Advertisement -

వికారాబాద్ జిల్లా పరిగి డిప్యూటీ తహశీల్దార్ వాజేశ్ పై ఎసిబి అధికారులు సోదాలు నిర్వహించారు.   రైతు నుంచి రూ.15వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా  పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. ఈకేసుకు సంబంధించి పూర్తి వివరాలు సేకరిస్తున్నారు ఏసీబీ అధికారులు. లంచం ఇవ్వడం, లంచం తీసుకోవడం నేరమని, ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే తమకు ఫిర్యాదు చేయాలని ఏసీబీ అధికారులు విజ్ఞప్తి చేశారు

- Advertisement -