మూడు స్ధానాల్లో సీపీఐ అభ్య‌ర్ధుల ప్ర‌క‌ట‌న‌

230
cpi
- Advertisement -

మ‌హాకూట‌మిలో సీపీఐ కూడా భాగ‌స్వామ‌య్య‌మైన విష‌యం తెలిసిందే. అయితే సీపీఐ మొత్తం 5సీట్ల‌ను కోర‌గా చివ‌ర‌కు మూడు సీట్ల‌తో స‌ర్దిచెప్పారు. దీనికి ఆ పార్టీ నేత‌లు కూడా ఓకే చెప్ప‌డంతో నేడు అభ్య‌ర్దుల‌ను కూడా ప్ర‌క‌టించారు  పార్టీ నేత పల్లా వెంకట్‌రెడ్డి .తమ పార్టీ అభ్యర్థులు 17,18 తేదీల్లో నామినేషన్లు వేస్తారని వెంకటరెడ్డి వెల్లడించారు.

హుస్నాబాద్ – చాడ వెంక‌ట్ రెడ్డి
బెల్లంప‌ల్లి – గుండా మ‌ల్లేశ్
వైరా – బానోతు విజయబాయ్

- Advertisement -