APMDC తీరుపై జగన్ తీవ్ర ఆగ్రహం

7
- Advertisement -

APMDC మళ్లీ బాండ్లు జారీ చేయటంపై మాజీ సీఎం వైఎస్ జగన్ ఫైర్ అయ్యారు. చంద్రబాబు సర్కారు మరోసారి రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడిందంటూ ట్వీట్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా APMDC ద్వారా మళ్లీ రుణ సమీకరణకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

రూ.1,91,000 కోట్ల విలువైన ఖనిజ సంపదను ప్రైవేట్ వ్యక్తులకు తాకట్టు పెట్టారని, ఇది రాష్ట్ర ప్రజలను తీవ్రంగా మోసం చేయటమేనని దుయ్యబట్టారు.

 

Also Read:‘అల్లం టీ’తో ప్రయోజనాలు

- Advertisement -