- Advertisement -
మాజీ మంత్రి హరీశ్ రావుకు బిగ్ రిలీఫ్ లభించింది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో నమోదైన పోన్ ట్యాపింగ్ కేసును హైకోర్టు గురువారం కొట్టివేసింది. సిద్దిపేటకు చెందిన చక్రధర్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లోహరీశ్ రావుతో పాటు రాధాకిషన్ రావుపై కేసు నమోదైంది.
హరీశ్ రావుతో పాటు రిటైర్డ్ పోలీస్ అధికారి రాధాకిషన్ రావుకు ఈ కేసులో ఊరట లభించింది. ఈ ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేయాలని కోరుతూ హరీశ్ రావు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత ఎఫ్ఐఆర్ ను కొట్టివేస్తూ తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది.
Also Read:మెగాస్టార్కు ఘన సత్కారం
- Advertisement -