- Advertisement -
ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన క్రీడా పోటీల్లో కిందపడి ఇద్దరు ఎమ్మెల్యేలకు, ఓ ఎమ్మెల్సీకి గాయాలు అయ్యాయి. కబడ్డీ ఆడుతూ వెనక్కి పడిపోయారు రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. దీంతో తలకు స్వల్ప గాయం అయ్యింది.
కబడ్డీ ఆడుతూ పడిపోయిన రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్.. దీంతో ఆయన కాలుకు ఫ్రాక్చర్ అయింది. అలాగే క్రికెట్ ఆడుతూ కిందపడ్డారు ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డి. వీరందరినీ ఆస్పత్రికి తరలించారు.
Also Read:ఏపీ స్పేస్ టెక్నాలజీ సలహాదారుగా సోమనాథ్
- Advertisement -