- Advertisement -
భారతీయులను వెనక్కి పంపుతోంది అమెరికా. అమెరికా నుంచి భారత్కు అక్రమవలసదారుల విమానం బయలుదేరింది. సీ-17 మిలటరీ ఎయిర్క్రాఫ్ట్లో భారతీయులను వెనక్కి పంపుతోంది అమెరికా.
మొత్తం 205 మందితో టెక్సాస్ నుంచి బయలుదేరింది విమానం. సుమారు 18 వేల మంది భారతీయులు అమెరికాలో అక్రమంగా నివసిస్తున్నట్టు గుర్తించారు అమెరికా అధికారులు.
డిపోర్టేషన్ ప్రక్రియ ద్వారా వరుసగా అందరినీ వెనక్కి పంపేందుకు ఏర్పాట్లు చేసింది. అక్రమంగా నివసించేవారి విషయంలో అమెరికాకు సహకరిస్తోంది భారత ప్రభుత్వం.
Also Read:హైడ్రా విషయంలో వెనక్కి తగ్గేదిలేదు: దానం
- Advertisement -