శ్రీవారి సన్నిధిలో కేఎస్ శ్రీనివాస రాజు

1
- Advertisement -

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు కేఎస్ శ్రీనివాస రాజు దర్శించుకున్నారు. బుధవారం వేకువజాము శ్రీవారికి పుష్పాలు అలంకరించే తోమాల సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.

దర్శన అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదశీర్వచనం అందించగా….ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు.

Also Read:TTD: అన్నప్రసాద కేంద్రంలో ఆకస్మిక తనిఖీలు

- Advertisement -