Talasani:ముత్యాలమ్మ ఆలయంలో నూతన విగ్రహ ప్రతిష్ఠ

2
- Advertisement -

త్వరలో ముత్యాలమ్మ ఆలయంలో నూతన విగ్రహ ప్రతిష్ట ఉండనుందన్నారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. నూతన విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా కుంభాభిషేకం, మూడు రోజుల పాటు ప్రత్యేక పూజలు చేస్తామని వెల్లడించారు.

పలు ప్రముఖ దేవాలయాలకు చెందిన పండితులతో కలిసి పూజలలో పాల్గొన్నారు తలసాని. ఆలయ నిర్వహకులు, బస్తీ ప్రజలతో మాట్లాడారు. నూతన విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా కుంభాభిషేకం, మూడు రోజుల పాటు ప్రత్యేక పూజలు చేస్తామని వెల్లడించారు.

ఎలాంటి రాజకీయ ప్రమేయాలు లేకుండా బస్తీ వాసుల సమక్షంలో పూజలు నిర్వహిస్తామి, ఉద్రిక్తతలకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో ప్రజలు ఉండాలనేది మా ఆలోచన అని వెల్లడించారు.

Also Read:అంచనాలను పెంచేసిన ‘లక్కీ భాస్కర్’ ట్రైలర్

- Advertisement -