సీఐడీకి నటి కాదంబరి కేసు

3
- Advertisement -

నటి కాదంబరి జత్వానీ కేసును సీఐడీకి అప్పగించింది ప్రభుత్వం. మరో రెండు రోజుల్లో పూర్తిస్థాయిలో దర్యాప్తు ప్రారంభించనుంది సీఐడీ. కేసు వివరాలను సీఐడీకి అందజేయనున్నారు ఇబ్రహీంపట్నం పోలీసులు.

జత్వానీపై వేధింపులు, అక్రమ కేసు నమోదు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు సీనియర్ ఐఏఎస్ అధికారులు సీతారామాంజనేయులు, కాంతి రాణా, విశాల్ గున్ని.

Also Read;ఆకట్టుకుంటున్న #SDGM ఫస్ట్ లుక్

- Advertisement -