ఓటీటీలోకి సుహాస్ ‘గొర్రె పురాణం’!

1
- Advertisement -

రైటర్ పద్మభూషణ్, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్, ప్రసన్న వదనం హ్యాట్రిక్ విజయాల తర్వాత హీరో సుహాస్ నుంచి వచ్చిన యూనిక్ ఎంటర్ టైనర్ ‘గొర్రె పురాణం’. బాబీ దర్శకత్వంలో ప్రవీణ్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 20న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రం మంచి విజ‌యాన్ని అందుకుంది.

తాజాగా ఈ సినిమా ఓటీటీ డేట్ లాక్ అయింది. అక్టోబ‌ర్ 10 నుంచి ప్ర‌ముఖ ఓటీటీ వేదిక ఆహాలో స్ట్రీమింగ్ కాబోతున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. ఈ విష‌యాన్ని ఎక్స్ వేదికగా వెల్లడించింది. పురాణాలందు ఈ ‘గొర్రె పురాణం’ వేరయా! అక్టోబరు 10 న ఆహాలో వస్తుందయా !! అంటూ రాసుకోచ్చారు.

Also Read:Harishrao:వైద్య విద్యకు కేరాఫ్ అడ్రస్ తెలంగాణ

- Advertisement -