దామగుండంలో గుడి గుడికో ఓ జమ్మి చెట్టు

2
- Advertisement -

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారి కార్యక్రమం లో భాగంగా ఈ రోజు దామ గుండం రామలింగేశ్యర స్వామి వారి దేవాలయంలో జమ్మి వృక్ష ప్రతిష్ట చేశారు దామ గుండం అడవి పరిరక్షణ JAC, వేద పండితులు మరియు మాజీ BC కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్.

పర్యావరణ పరిరక్షణతో పాటు, హిందూ సంస్కృతి సంప్రదాయాలలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న జమ్మి చెట్టును ప్రతి గుడి ఆవరణలో నాటాలని కోరారు. ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ గారు ఆ భగవంతుని ఆశీస్సులు ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చెయ్యాలని అదే విధంగా ఈ అడవిని కాపాడే బాధ్యత మన అందరి మీద ఉందని కోరడం జరిగింది. ఈ కార్యక్రమం లో రఘురామ్, సత్యానంద స్వామి,చైతన్య తదితరులు పాల్గొన్నారు.

Also Read:వార్తల్లో నిలిచేందుకు అసత్య ఆరోపణలా:చిరు

- Advertisement -