గుడి గుడికో ఓ జమ్మి చెట్టు

3
- Advertisement -

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారి కార్యక్రమం లో భాగంగా ఈ రోజు కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి దేవాలయంలో నిత్యం స్వామి వారికి పుష్పములు, బిల్వపత్రి సేకరించు తోట భావి వద్ద జమ్మి వృక్ష ప్రతిష్ట చేసిన వేద పండితులు,వేద విద్యార్థులు.

పర్యావరణ పరిరక్షణతో పాటు, హిందూ సంస్కృతి సంప్రదాయాలలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న జమ్మి చెట్టును ప్రతి గుడి ఆవరణలో నాటాలని కోరారు. ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ గారు ఆ మల్లికార్జున స్వామి వారి ఆశీస్సులతో ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చెయ్యాలని కోరడం జరిగింది.

Also Read:Harishrao: కేటీఆర్‌పై దాడిని ఖండించిన హరీశ్‌

- Advertisement -