భూమనపై కేసు నమోదు

2
- Advertisement -

టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిపై కేసు నమోదు అయింది. తిరుమలలో నిబంధనలు అతిక్రమించారని ఆరు సెక్షన్ల కింద కేసు పెట్టారు తిరుమల పోలీసులు. 189(2), 196, 223, R/w (3), 299, R/w 62 సెక్షన్ కింది కేసు నమోదు చేశారు.

లడ్డూ నాణ్యత మా హయాంలో జరగలేదంటూ ప్రమాణం చేశారు కరుణాకర్ రెడ్డి. ఈ నేపథ్యంలో కరుణాకర్ రెడ్డిని అడ్డుకున్నారు పోలీసులు.

Also Read:రెయిన్ అలర్ట్..రాష్ట్రానికి మళ్లీ భారీ వర్ష సూచన!

- Advertisement -