Harish Rao: బాపూజీ వర్దంతి..నివాళి అర్పించిన హరీశ్

2
- Advertisement -

బాపూజీ వ‌ర్ధంతి సంద‌ర్భంగా నివాళి అర్పించారు మాజీ మంత్రి హ‌రీశ్‌ రావు . స్వాతంత్ర్య సమరయోధుడు, స్వరాష్ట్రం కోసం పరితపించిన తెలంగాణవాది, నిబద్ధత కలిగిన రాజకీయ వేత్త అని కొనియాడారు. తెలంగాణ సామాజిక చైతన్యానికి నిలువెత్తు నిదర్శనం అని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.

Also Read:TTD:నెయ్యి నాణ్యతలో రాజీ లేదు

- Advertisement -