- Advertisement -
రాష్ట్ర ప్రభుత్వ పబ్లిక్ అఫైర్స్ సలహాదారుడిగా మాజీ పార్లమెంటు సభ్యులు కేశవరావు నేడు పదవీ భాద్యతలను స్వీకరించారు. నేడు ఉదయం డా. బీ.ఆర్. అంబేద్కర్ సచివాలయంలో సంప్రదాయ బద్దంగా పూజలు నిర్వహించి భాద్యతలను స్వీకరించారు. ఈ సందర్బంగా హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి తోపాటు పలువురు ప్రజా ప్రతినిధులు, ప్రముఖులు కేశవరావు ను పుష్పగుచ్ఛాలు, శాలువాలతో సత్కరించి అభినందించారు.
Also Read:కరెంట్ కోతలపై కేటీఆర్ ట్వీట్..వైరల్
- Advertisement -