ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ “గం..గం..గణేశా”. ఆనంద్ సరసన ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక హీరోయిన్స్ గా కనిపించగా హై-లైఫ్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మించారు. ఈ సినిమాతో ఉదయ్ శెట్టి దర్శకుడిగా పరిచయంగా కాగా మే 31న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం పాజిటివ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది.స్తున్నారు. ఉదయ్ శెట్టి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. “గం..గం..గణేశా” ఈ నెల 31న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది.
ఇక ఈ సినిమా ఎప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఎదురుచూస్తున్న అభిమానులకు గుడ్ న్యూస్. సడన్ సర్ప్రైజ్ ఇస్తూ గం గం గణేశా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.
వెన్నెల కిషోర్, ఇమ్మాన్యుయెల్, రాజ్ అర్జున్ ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందించారు.
Also Read:యోగముద్రాసనంతో గ్యాస్ సమస్యకు చెక్!