భారీగా తగ్గిన జగన్ మెజార్టీ!

10
- Advertisement -

టీడీపీ హవా ముందు ఫ్యాన్ గాలి ఆగిపోయింది. టీడీపీ గాలిలో జగన్ పార్టీ కొట్టుకుపోయింది. పులివెందుల నుండి పోటీ చేసిన జగన్ ఓటమి పాలయ్యారు. గత ఎన్నికల్లో 90 వేల మెజార్టీతో గెలిచిన జగన్ ఈసారి 61 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఏకంగా 30 వేల ఓట్ల మెజారిటీ కోల్పోయారు.

మరోవైపు ఈ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఘోర పరాజయం చవిచూస్తోంది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా 150కిపైగా సీట్లు సాధించిన వైసీపీ ఈసారి 13 సీట్లకు మాత్రమే పరిమితమైంది. కీలక నేతలు సహా మంత్రులంతా ఓటమి పాలయ్యారు. ఒక్క పెద్ది రెడ్డి తప్ప అంతా ప్రత్యర్థుల చేతుల్లో ఘోర ఓటమిని చవిచూశారు.

Also Read:వారసులంతా ఓటమే!

- Advertisement -