గ్రీన్ ఛాలెంజ్‌లో ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు

30
- Advertisement -

ఇవాళ తన జన్మదినం పురస్కరించుకొని రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ సూచన మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కను నాటారు అశ్వారావుపేట శాసన సభ్యులు మెచ్చా నాగేశ్వరరావు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి తద్వారా ప్రకృతి, వాతావరణాన్ని సమతుల్యం చేయుటలో భాగస్వాములు అయి భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా నిలవాలి అని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో MPP లలిత గారు, ZPTC భారత లావణ్య గారు, మారగాని శ్రీనివాసరావు గారు, వేముల హరీష్ గారు, కట్టా శివ గారు, ఉప్పతల శ్రీను గారు, పానుగంటి రాఘవులు గారు, నేరేళ్ళ లాలయ్య గారు, భారత రాంబాబు గారు,వీరబోయిన వెంకటేశ్వర్లు గారు, కొత్తూరు వెంకటేశ్వరరావు గారు,వీరాబోయిన అప్పారావు గారు, బండి పుల్లారావు గారు, శివ గారు, కొండలు గారు, నాగేశ్వరరావు గారు, సర్పంచ్ పద్మ గారు, పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిదులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Also Read:Adipurush: ఎలా ఉందంటే?

- Advertisement -