- Advertisement -
ఆర్ధికశాఖ మంత్రి హరీశ్ రావుతో భేటీ అయ్యారు ఎమ్మెల్సీ కవిత. ఎమ్మెల్యే షకీల్తో కలిసి హరీష్ రావుతో భేటీ అయ్యారు. బోధన్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి ఈ సందర్భంగా వినతిపత్రం అందించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేసిన కవిత… అనేక అభివృద్ధి పనుల విషయంపై మంత్రి హరీష్ రావు తో చర్చించానని తెలిపారు.
ఇవి కూడా చదవండి..
- Advertisement -