కరోనా నుంచి కోలుకున్న మంత్రి కేటీఆర్…

108
Minister KTR
- Advertisement -

కరోనా బారిన పడిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ రోజు మంత్రి కేటీఆర్ కి చేసిన కరోనా పరీక్షల్లో నెగిటివ్‌గా నిర్థారణ అయినట్టు వైద్యులు వెల్లడించారు.

ఇక నిరంతరం ప్రజాశ్రేయస్సు కోసం, తెలంగాణ అభివృద్ది గురించి ఆలోచించే మంత్రి కేటీఆర్ రేపటి నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాలకు హాజరుకానున్నారని సమాచారం.

- Advertisement -