మంకీ పాక్స్‌ పై కలవరం చెందనవసరలేదు : హరీశ్‌రావు

50
harish
- Advertisement -

వైద్యారోగ్యశాఖ అధికారులతో మంకీపాక్స్‌పై వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌ రావు సమీక్ష సమావేశము నిర్వహించారు. మంకీపాక్స్‌ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఒక్క మంకీపాక్స్‌ కేసు నమోదు కాలేదని స్పష్టం చేశారు. ఎవరూ ఆందోళ చెందాల్సిన అవసరం లేదన ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని పేర్కొన్నారు. ఫీవర్‌ ఆసుపత్రిని మంకీపాక్స్‌ నోడల్‌ కేంద్రంగా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

- Advertisement -