సుశ్మితా సేన్‌తో కొత్త జీవితం: లలిత్ మోదీ

56
lalith modi
- Advertisement -

ట్యాక్స్ ఎగవేత, మనీలాండరింగ్ ఆరోపణలతో 2010లో లండన్ వెళ్లిపోయారు ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోడీ. అప్పటినుండి అక్కడే ఉంటున్న లలిత్ మోడీ…తాజాగా హీరోయిన్ సుస్మితా సేన్ తన కొత్త పార్ట్‌నర్ అని కొత్త జీవితం ప్రారంభమైందని అని తెలిపారు.

మాల్దీవులు, సర్దీనియాల టూర్ ను కుటుంబంతో కలిసి పూర్తి చేసుకుని తిరిగి లండన్ చేరుకున్నారు. కేవలం క్లారిటీ కోసమే కానీ, పెళ్లి జరగలేదు. డేటింగ్ మాత్రమే చేసుకుంటున్నాం. అది కూడా ఏదో ఒక రోజు జరగొచ్చు అని లలిత్ మోదీ అన్నారు.

- Advertisement -