శ్రీలంకలో మళ్లీ ఎమర్జెన్సీ..

90
emergency
- Advertisement -

శ్రీలంకలో మళ్లీ ఎమర్జెన్సీని ప్రకటించారు. శుక్రవారం అర్థరాత్రి నుంచే ఎమర్జెన్సీ అమల్లోకి వచ్చింది. ఈ మేరకు అధ్యక్షుడు గొటబాయ రాజపక్స కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రజల భద్రతతో పాటు నిత్యావసరాల పంపిణీ సక్రమంగా జరిగేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. మరోవైపు కార్మిక సంఘాల సమ్మెతో శుక్రవారం జనజీవనం స్తంభించిపోయింది.

- Advertisement -