నాట్యం….టీజర్ రిలీజ్

263
natyam
- Advertisement -

ప్ర‌ముఖ కూచిపూడి నృత్య‌కారిణి సంధ్య‌రాజు ప్రధానపాత్రలో రేవంత్ కోరుకొండ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘నాట్యం’. నిశృంక‌ల ఫిల్స్మ్ బ్యాన‌ర్ పై నిర్మిస్తోన్న ఈ చిత్ర టీజర్ ను యంగ్ టైగర్ ఎన్టీఆర్ విడుదల చేశారు.

టైటిల్‌కు తగ్గట్టుగానే నాట్యంతో సినిమా మొదలవగా ఈ చిత్రానికి ఎన్టీఆర్ వాయిస్ ఓవ‌ర్ అందించారు. క‌మ‌ల్‌కామ‌రాజు, రోహిత్ బెహ‌ల్, భానుప్రియ ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. శ్ర‌వ‌న్ భ‌ర‌ద్వాజ్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. లీడ్ రోల్‌లో న‌టిస్తోన్న సంధ్య‌రాజు, స‌త్యం కంప్యూట‌ర్స్ స‌ర్వీసెస్ ఫౌండ‌ర్ బీ రామ‌లింగ‌రాజు కోడ‌లు.

- Advertisement -