మొక్కలునాటిన స్టేట్ స్ట్రీట్ యండి రమేష్ ఖాజా..

173
gc
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు చందనగర లోని తన‌ నివాసంలో మొక్కలు నాటారు ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీ స్టేట్ స్ట్రీట్ ఎండీ రమేష్ ఖాజా.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వాతావరణ కాలుష్యాన్ని నియంత్రించడానికి తోడు పడుతుందని ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టిన రాజ్యసభ సభ్యులు సంతోష్ గారికి అభినందనలు తెలియజేశారు.ఈ సందర్భంగా మమత మాదిరెడ్డిHSBC (Head of operations);సంగీత కుమార్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ బ్యాంక్ ఆఫ్ అమెరికా లను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.

- Advertisement -