నిత్యపూజావిధానం…పుస్తకం ఆవిష్కరణ

314
srinivas goud
- Advertisement -

రాష్ట్ర ఆబ్కారి, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి V. శ్రీనివాస్ గౌడ్ గారు శ్రీ శ్రీ శ్రీ కంఠ మహేశ్వరస్వామి దేవాలయాల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రూపొందించిన శ్రీశ్రీశ్రీ కంఠమహేశ్వర స్వామి నిత్యపూజా విధానం పై రూపొందించిన పుస్తకాన్ని హైదరాబాద్ లోని తన నివాసంలో ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌడ సంఘం అధ్యక్షులు శ్రీ పల్లె లక్ష్మణ్ రావు గౌడ్, జై గౌడ్ ఉద్యమ అధ్యక్షులు శ్రీ వట్టికూర రామారావు గౌడ్,గౌడ ఐక్యసాధన సమితి అధ్యక్షులు అంబాల నారాయణ గౌడ్ మరియు గౌడ సంఘాల ప్రతినిధులు, శ్రీశ్రీశ్రీ కంఠమహేశ్వర స్వామి నిత్యపూజా విధానం ను అనుసరిస్తున్న పూజారులు.

- Advertisement -