రాష్ట్రంలో 24 గంటల్లో 6,206 కరోనా కేసులు

122
covid
- Advertisement -

రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రరూపం దాల్చుతోంది. గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో కొత్తగా 6,206 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 29 మంది మృతిచెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 52,726 యాక్టివ్‌ కేసులుండగా గత 24 గంటల్లో 1,05,602 మందికి కొవిడ్‌ పరీక్షలు చేసినట్లు వెల్లడించింది వైద్య,ఆరోగ్య శాఖ. అత్యధికంగా మేడ్చల్‌లో 502, రంగారెడ్డి 373,నిజామాబాద్‌ 406, మహబూబ్‌నగర్‌ 271, జగిత్యాల 257, మంచిర్యాల 226, కామారెడ్డి 188 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి.

- Advertisement -