ప్రగతి భవన్‌లో ఉగాది వేడుకలు

229
pragathi bhavan
- Advertisement -

ప్రగతి భవన్‌లో శ్రీవిళంబినామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకులకు సీఎం కేసీఆర్, మండలి చైర్మన్ స్వామి గౌడ్, మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ల‌క్ష్మారెడ్డి, జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లు, సీఎస్ ఎస్ కే జోషి, డీజీపీ మహేందర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. అనంతరం సీఎం కేసీఆర్‌ కు యాదాద్రి, భద్రాద్రి ఆలయ పండితులు సీఎం కేసీఆర్ కు ఆశీర్వచనం అందించారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి.. సీఎం కేసీఆర్ ను శాలువాతో సత్కరించి పట్టు వస్త్రాల అందజేసి.. భద్రాద్రి సీతారాముల కల్యాణ పత్రికను అందించారు. ఈ సందర్భంగా కళాకారులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అతిథులను అలరించాయి.

- Advertisement -