ఈ ముగ్గురు అద్భుతం సృష్టించారు..!!

240
- Advertisement -

ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్ళు అద్భుతం సృష్టించారు. ఇప్పుడా అక్కాచెల్లెళ్లకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. రాజస్థాన్ రాష్ట్రం నుండి సివిల్స్ సర్వీసెస్ లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చెల్లెళ్ళు కమల, గీత, మమత (RASలుగా ) ( 32,64,128 )లు ర్యాంకు లు సాధించారు. 3 women RAS from a family

ఇక్కడ మన రజక వాళ్ళు SCజాబీతాలో కొనసాగుతున్న వీరికి SC కోటాలో సెలెక్ట్ కావడం మరో అద్భుతమైన రికార్డు. వీరి కుటుంబ నేపథ్యాన్ని పరిశీలిస్తే తండ్రి చనిపోయాడు, తల్లి మీరాదేవి దినసరి కూలీ. రజక కులవృత్తి చేస్తూ ఒక తల్లి గా వారిని పోషించడమే అసాధ్యం అయితే..ఆ తల్లి పేరు ను, వంశ గౌరవాన్ని నిలిపిన ముగ్గురు కుమార్తెలు నిజంగా చదువుల సరస్వతులే.

అందుకే ఈ విషమం తెలిసిన ప్రతి ఒక్కరూ వీరిని అభినందించకుండా ఉండలేకపోతున్నారు. ఇక ఈ కథనాన్ని హార్యానా లో రజక డైలీ పత్రిక  ప్రదానం గా ప్రచురించింది.

- Advertisement -