తెలుగు రాష్ట్రాల నుండి ముగ్గురికి పద్మశ్రీ..

129
padma awards
- Advertisement -

రిపబ్లిక్ డే సందర్భంగా పద్మ పురస్కారాలను ప్రకటించింది కేంద్రం. 102 మందికి పద్మశ్రీ , 10 మందికి పద్మభూషణ్, ఏడుగురికి పద్మవిభూషణ్ పురస్కారాలు లభించాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిన ముగ్గురి పద్మ పురస్కారాలు దక్కాయి. తెలంగాణ నుండి కనకరాజు, ఏపీకి చెందిన అన్నవరకు రామస్వామి, అసవాడి ప్రకాశ్ రావు పద్మశ్రీలు దక్కాయి. టాలీవుడ్ కి చెందిన గాయని చిత్రకు పద్మభూషణ్, గానగంధర్వుడు బాలసుబ్రహ్మణ్యం కు పద్మవిభూషణ్ దక్కడం విశేషం.

- Advertisement -