నేటి ముఖ్యమైన వార్తలు..

10
- Advertisement -

()ప్రధానమంత్రి నరేంద్రమోడీపై సెటైర్ వేశారు బెంగాల్‌ సీఎం మమతా బెనర్సీ. ప‌ర‌మాత్ముడే త‌న‌ను ఓ కార‌ణం కోసం ఈ భూమ్మీద‌కు పంపిన‌ట్లు ప్ర‌ధాని మోడీ చేసిన వ్యాఖ్య‌ల‌ను త‌ప్పుప‌ట్టారు.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..మోడీకి గుడి కట్టిస్తా:మమతా

()తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని ఆహ్వానించడాన్ని తప్పుబట్టారు బీజేపీ నేత కిషన్ రెడ్డి. దీనిపై స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు విజయశాంతి. ఎక్స్ వేదికగా స్పందించిన విజయశాంతి

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..తెలంగాణ ఏర్పాటులో బీజేపీ ఎక్కడుంది:విజయశాంతి

()వైవిధ్యమైన సినిమాలు, నటనకు కేరాఫ్‌ జగపతిబాబు. హీరోగా, విలన్‌గా విలక్షణ పాత్రలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు జగపతిబాబు. ప్రస్తుతం జగపతిబాబు ఖాతాలో వరుస సినిమాలు ఉండగా

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..రియల్ ఎస్టేట్..మోసపోయిన జగపతిబాబు!

()ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు షాకిచ్చింది సుప్రీం కోర్టు. లిక్కర్ స్కాం కేసులో మధ్యంతర బెయిల్‌పై ఉన్నారు కేజ్రీవాల్. తనకు ఇచ్చిన మధ్యంతర బెయిల్‌ను మరో ఏడు రోజులు పొడిగించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు కేజ్రీవాల్.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..కేజ్రీవాల్‌కు షాకిచ్చిన సుప్రీం..

()ప్ర‌పంచ‌వ్యాప్తంగా సినిమా ప్రేక్ష‌కులు ఎదురుచూస్తున్న చిత్రం పుష్ప‌-2 ది రూల్. పుష్ప ది రైజ్‌తో ప్ర‌పంచ సినీ ప్రేమికుల‌ను అమితంగా ఆక‌ట్టుకోవ‌డ‌మే ఇందుకు కార‌ణం.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..Pushpa 2:సెకండ్ సాంగ్ వచ్చేసింది

()రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నట్టా?లేనట్టా అని ప్రశ్నించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్‌లో ట్వీట్ చేసిన కేటీఆర్…విత్తనాల కోసం రైతులకు ఏమిటీ వెతలు ??

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..KTR:రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నట్టా?లేనట్టా..?

()కేంద్రంలో ఏర్పడే నూతన ప్రభుత్వం స్వర్గీయ నందమూరి తారక రామారావు కి భారత రత్న పురస్కారం అందించాలని మాజీ ఎమ్మెల్సీ, ఎన్టీఆర్ లిటరేచర్, సావనీర్ అండ్ వెబ్ సైట్ కమిటీ చైర్మన్

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..ఎన్టీఆర్‌కు భారతరత్న ప్రకటించాలి..

- Advertisement -