నేటి ముఖ్యమైన వార్తలు..

17
- Advertisement -

()వరంగల్- ఖమ్మం- నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డికి మద్దతుగా ఇల్లెందులో జరిగిన సన్నాహాక సమావేశంలో పాల్గొని ప్రసంగించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..KTR:రేవంత్ మాట్లాడేవి అన్ని పచ్చిఅబద్దాలే

()ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యూడిషియల్ రిమాండ్‌ను జూన్ 3వరకు పొడగించింది రౌస్ అవెన్యూ కోర్టు. నేటితో కవిత జ్యూడిషియల్ రిమాండ్ గడువు ముగియనుండగా ఇవాళ కోర్టులో

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..Kavitha:జూన్ 3 వరకు రిమాండ్ పొడగింపు

()కర్ణాటకలోని ఓ ఫాం హౌస్‌లో జరిగిన రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ రేవ్ పార్టీలో 100 మందికి పైగా పాల్గొనగా ఇందులో 30 మంది మహిళలు ఉన్నారు.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..Hema:రేవ్ పార్టీతో ఎలాంటి సంబంధం లేదు

()ఏపీ ఎన్నికల ఫలితాలపై పొలిటికల్ ఎనలిస్ట్ ప్రశాంత్ కిషోర్ మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. ఏపీలో వైసీపీకి ఘోర పరాజయం తప్పదని…సీఎం జగన్ చెప్పినట్లుగా ఫలితాలు వచ్చే అవకాశం లేదని తేల్చేశారు.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..ఏపీ ఎన్నికల ఫలితాలపై పీకే సంచలనం!

()తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త పీసీసీ చీఫ్ రాబోతున్నారా? ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ అధిష్టానం ఈ మేరకు నిర్ణయం తీసుకోనుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..Congress:రేవంత్ స్థానాన్ని భర్తీ చేసేది ఎవరు?

()ముంబై ఆటగాడు రోహిత్ శర్మ ఐపీఎల్ టీవీ రైట్స్‌ దక్కించుకున్న స్టార్ స్పోర్ట్స్‌పై తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. ఎక్స్‌ (ట్విటర్‌) ద్వారా స్పందించిన రోహిత్.. మేం మా సహచరులు, స్నేహితులతో ట్రైనింగ్‌ క్యాంప్స్‌,

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..Rohit:స్టార్ స్పోర్ట్స్‌పై అసహనం

()తన ప్రతి సినిమాకు కథల ఎంపికలో కొత్తదనం చూపిస్తూ వస్తున్నారు యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ. ఈసారి “గం..గం..గణేశా” కోసం తన లుక్ కూడా మార్చేశారు.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..సిక్స్ ప్యాక్ లో ఆనంద్ దేవరకొండ

()హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఎబ్రహీం రైసీ దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో రైసీతో పాటు 8 మంది మృతి చెందారని ఆ దేశ ప్రభుత్వ మీడియా సంస్థ అధికారికంగా ప్రకటించింది.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..Iran:ఇరాన్ అధ్యక్షుడు రౌసీ మృతి

()రాష్ట్ర ప్రజలకు పూర్తి ఉచితంగా వైద్య పరీక్షలు అందించేందుకు బీఆర్ఎస్ హయాంలో ప్రారంభించిన తెలంగాణ డయాగ్నస్టిక్ వ్యవస్థను కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు నెలలలోనే కుప్పకూల్చడం బాధాకరం అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..Harishrao:కుప్పకూలిన టీ డయాగ్నొస్టిక్స్‌

- Advertisement -