నేటి ముఖ్యమైన వార్తలు..

15
- Advertisement -

()లోక్ సభ ఎన్నికల వేళ ఖమ్మం సీటు కాంగ్రెస్ ను కలవర పెడుతోంది. 17 లోక్ సభ స్థానాలకు గాను ఇప్పటికే 13 అభ్యర్థులను కన్ఫర్మ్ చేసిన కాంగ్రెస్ మరో నాలుగు స్థానాలకు

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..Congress:ఖమ్మంలో కాంగ్రెస్..సస్పెన్స్!

()ఏపీలో కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్ ను గట్టిగానే టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. 2014 తర్వాత ఏపీలోని కాంగ్రెస్ నేతలందరిని తన పార్టీలో కలిపేసుకున్న జగన్ పై ప్రతీకారం తీర్చుకునేందుకు హస్తం పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది,

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..Jagan:జగన్‌పై పోటీకి..భారీ స్కెచ్!

()నష్టపోయిన పంటలకు ఎకరాకు రూ.25 వేల పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సిరిసిల్లలో రైతు దీక్షలో పాల్గొన్న కేటీఆర్

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..KTR:ఎకరాకు రూ.25 వేల పరిహారం చెల్లించాలి

()కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉందని…దీనిని వదిలించేందుకే రైతు దీక్షలు చేపట్టామన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. సంగారెడ్డి పట్టణంలో బీఆర్‌ఎస్‌ రైతుదీక్షలో పాల్గొన్న హరీష్… మోసపూరిత వాగ్దానాలతో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిందన్నారు.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..Harishrao:మొద్దు నిద్రలో కాంగ్రెస్

()అన్నదాతల కోసం పోరుబాట పట్టింది బీఆర్ఎస్. కాంగ్రెస్ రైతు వ్యతిరేక విధానాల వల్ల తీవ్రంగా నష్టపోతున్నారని కేసీఆర్ ఇచ్చిన పిలుపుతో రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ ఆందోళన కార్యక్రమం చేపట్టింది.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..BRS:రైతు కోసం పోరుబాట..

()హైదరాబాద్ తుక్కుగూడ వేదికగా పార్లమెంట్ ఎన్నికల శంఖారావాన్ని పూరించనుంది కాంగ్రెస్ పార్టీ. జనజాతర పేరుతో ఈ సభకు దాదాపు 10 లక్షల మందిని తరలించేలా కాంగ్రెస్ నేతలు ప్లాన్ చేస్తున్నారు.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..Congress:కాంగ్రెస్ జన జాతర సభ

()ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు భక్తులందరికీ శ్రీ క్రోధినామ సంవ‌త్స‌ర‌ ఉగాది శుభాకాంక్షలను టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి తెలియజేశారు. మొట్ట‌మొద‌టిసారిగా ఉగాది తెలుగు క్యాలెండర్‌ను టీటీడీ ప్రచురించిందని,

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..TTD: తొలిసారి తెలుగు క్యాలెండర్

()సన్ రైజర్స్ హైదరాబాద్ యువ సంచలనం అభిషేక్ శర్మ విధ్వంసకర బ్యాటింగ్ తో అందరి దృష్టి ఆకట్టుకుంటున్నాడు. ఆడిన ప్రతి మ్యాచ్ లోనూ సిక్స్ లు, ఫోర్లతో విరుచుకుపడుతూ ప్రత్యర్థి జట్లకు వణుకు పుట్టిస్తున్నాడు.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..IPL 2024:అభి’షేక్’.. సేహ్వాగ్ అవుతాడా?

- Advertisement -