- Advertisement -
బంగారం కొనుగోలుదారులకు బ్యాడ్ న్యూస్. పసిడి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఇవాళ బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.350 పెరుగగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.380 పెరిగింది. దీంతో హైదరాబాద్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,000,24 క్యారెట్ల బంగారం ధర రూ.60,000గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,150, 24 క్యారెట్ల బంగారం ధర రూ.60,000గా ఉంది.
ఇక కేజీ వెండి ధర రూ.81,300, విజయవాడలో కేజీ వెండి ధర రూ.81,300, ఢిల్లీలో కేజీ వెండి ధర రూ.77,100గా ఉంది.
Also Read:పళ్ళు పచ్చగా ఉంటే.. సింపుల్ చిట్కా!
- Advertisement -