ధర్మారెడ్డికి సీఎం కేసీఆర్ అభినందనలు..

176
- Advertisement -

పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తన పుట్టినరోజు సందర్భంగా సీఎం కేసీఆర్ ను ప్రగతిభవన్ లో కలిసి విసెష్‌ అందుకున్నారు. ఎమ్మెల్యే తన పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరాలు నిర్వహించారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సౌజన్యంతో నియోజకవర్గంలో 7 మెగా రక్తదాన శిబిరాలు నిర్వహించి 2,552 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. ఈ మేరకు ఎమ్మెల్యే ధర్మారెడ్డిని సీఎం కేసీఆర్ అభినందించారు.

- Advertisement -