రివ్యూ:లంక
స్టార్ హీరోలతో సినిమాలు చేసిన నటి రాశి, లాంగ్ గ్యాప్ తరువాత కళ్యాణ వైభోగమే సినిమాతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రీ ఎంట్రీ ఇచ్చింది. అయితే రీ ఎంట్రీలోనూ తన మార్క్ చూపించేందుకు...
పార్లమెంట్ హాల్ లో టీఆర్ఎస్ ఎంపీల సమావేశం..
పార్లమెంట్ లో టీఆర్ఎస్ ఎంపీలు సమావేశమయ్యారు. లోక్ సభ , రాజ్యసభల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ మీటింగ్ లో చర్చిస్తున్నారు. టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే.కేశవరావు ఆధ్యర్యంలో జరిగిన ఈసమావేశంలో పలువరు...
రెడ్డివారి అమ్మాయిలను పెళ్లాడుతున్న మన హీరోలు..
రాంచరణ్, ఉపాసన రెడ్డి..అల్లు అర్జున్, స్నేహారెడ్డి.. మంచు విష్ణు, వెరోనికా రెడ్డి.. మంచు మనోజ్, ప్రణతి రెడ్డి..అఖిల్,శ్రేయాభూపాల్ రెడ్డి.. ఏంటి వీళ్లంతా అనుకుంటున్నారా? ఈ జంటల పేర్లు గమనిస్తుంటే మీకు ఏం అనిపిస్తుంది....
పోలీసు శాఖలో 26290 ఉద్యోగాలు..
ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ వివరాలను డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి మీడియాకు వెల్లడించారు. ఈ కాబినెట్ సమావేశంలో నాలుగు ఆర్డినెన్స్లను అమోదించడం జరిగిందన్నారు....
కొరటాలపై జేపీ ట్విట్..
మహేష్బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'భరత్ అనే నేను'. ఇటీవలె విడుదలైన ఈ సినిమా రికార్డుల పరంపర సృష్ఙిస్తోంది. విడుదలైన రెండు రోజులకే రూ.100 కోట్ల మార్కును దాటి...
బాబు,పవన్లపై ఎమ్మెల్యే ద్వారంపూడి సంచలన వ్యాఖ్యలు..!
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ మంత్రి నారా లోకేష్, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్పై కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు తన బినామీల కోసం బస్సు...
మళ్లీ పెరిగిన పెట్రోల్ ధర..!
దేశం వ్యాప్తంగా ఇంధన ధరలు మళ్లీ పెరిగాయి. శుక్రవారం పెట్రోల్, డీజిల్ ధరలు పైకి కదిలాయి. పెట్రోల్ ధర 7 పైసలు, డీజిల్ ధర 9 పైసలు పెరిగింది. దేశంలోని ఇతర నగరాల్లోనూ...
మల్లాన్నసాగర్ వెట్ రన్ విజయవంతం..
సిద్దిపేట జిల్లాలోని మల్లన్న సాగర్ సర్జ్పూల్ మోటార్ ట్రయల్ రన్ ఈ రోజు నిర్వహించారు. మల్లాన్నసాగర్ వెట్ రన్లో భాగంగా 8 మోటర్లలో 1 మోటర్ను ఈ రోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో...
కేటీఆర్ యూత్ ఐకాన్: మంత్రి తలసాని
టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,మంత్రి కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని కళాసిగూడ లోని ప్రభుత్వ పాఠశాలలో DEOవెంకటనర్సమ్మ తో కలిసి విద్యార్ధులకు బుక్స్ పంపిణీ చేసి పాఠశాల ఆవరణలో మొక్కలను నాటారు మంత్రి తలసాని...
కాంగ్రెస్కు షాక్..బీజేపీలోకి దామోదర సతీమణి
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. మాజీ ఉప ముఖ్యమంత్రి,కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ సతీమణి పద్మినీరెడ్డి బీజేపీలో చేరింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ..పద్మినీ రెడ్డికి...