Friday, March 29, 2024

టాప్ స్టోరీస్

టాప్ స్టోరీస్

Rs 2000 notes a stop-gap arrangement: RSS ideologue Gurumurthy

రూ.2000 నోటు రద్దు…..!

అవినీతిపై పోరాడేందుకు భారతప్రభుత్వం రూ.500,1000నోట్లను రద్దు చేసింది. నవంబర్‌ 8వ తేదిన జాతిని ఉద్దేశించి ప్రసంగించిన మోడీ ఈ నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. మోడీ ప్రకటనలో రూ.500,1000నోట్లను చెల్లనివిగా...
etela rajender

ఆరోగ్య తెలంగాణ దిశగా కృషి:మంత్రి ఈటల

ఆరోగ్య,జ్ఞానవంతమైన తెలంగాణ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్. బేగంపేట ఐటీసీ కాకతీయ హోటల్ లో సీఐఐ - ఇండియన్ విమెన్ నెట్వర్క్ హెల్త్ కాన్ఫరెన్స్ కు...
ktr

కేంద్ర ఆర్థిక మంత్రికి కేటీఆర్ లేఖ..

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ కి మున్సిపల్ శాఖ మంత్రి కే తారకరామారావు ఒక లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రంలోని పట్టణాలకు రావలసిన గ్రాంట్లకు సంబంధించిన బకాయిలను వెంటనే...
Chicken prices skyrocket

చికెన్ ధరలకు రెక్కలు..

కోడి మాంసం ధరలకు రెక్కలొచ్చాయి. ఇటీవల కాలంలోని పరిస్థితుల వల్ల చికెన్‌ ధరలు అమాంతం పెరిగిపోవడంతో మాంస ప్రియులు షాక్‌కు గురవుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల వల్ల మాంసం కొనాలంటే మాంస ప్రియులు వెనకడుగు...
ktr

వీఆర్ఏల సమస్యకు త్వరలో పరిష్కారం: కేటీఆర్

త్వరలో వీఆర్ఏల సమస్యకు పరిష్కారం చూపుతామని చెప్పారు మంత్రి కేటీఆర్. గత కొద్దిరోజులుగా రాష్ట్రంలో వీఆర్ఏలు ఆందోళన చేస్తుండగా ఇవాళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్, ఉన్నతాధికారులతో కలిసి వీరితో భేటీ...

పెట్టుబడులకు కేంద్రస్థానం తెలంగాణ: ఎమ్మెల్సీ కవిత

తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు దేశ విదేశాల నుండి అనేక కంపెనీలు ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. బంజారాహిల్స్ లోని రోడ్ నెంబర్ 14లో క్రిస్సమ్ -ఫర్నీచర్, ఇంటీరియర్ షోరూంను...

11 ఆల‌యాల నిర్మాణానికి రూ.8.48 కోట్లు మంజూరు..

తిరుపతి శ్రీ‌వాణి ట్ర‌స్టు ద్వారా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో 11 ఆల‌యాల నిర్మాణానికి రూ.8.48 కోట్లు మంజూరుకు టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి ఆమోదముద్ర వేశారు. ఈ ట్ర‌స్టు ద్వారా చేప‌ట్టే 50...

దిల్ రాజు ‘తెగింపు’

ప్రముఖ అగ్ర నిర్మాత దిల్ రాజు సంక్రాంతి పోటీలో చిరు , బాలయ్య సినిమాలతో పాటు విజయ్ వారసుడుని రంగంలో దింపిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తెలుగు రిలీజ్ విషయంలో ఇప్పటికే...

భారీ రేటుకు రజనీ ‘కాలా’..

సూపర్ స్టార్ రజనీకాంత్ కు ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్‌ ఉన్న సంగతి తెలిసిందే. రజనీ సినిమా రీలీజ్‌ అయిదంటే చాలు ఫ్యాన్‌కి పండగే. అలాంటి సూపర్‌స్టార్‌ తాజా చిత్రం 'కాలా'. ఈ సినిమా...

పదిహేనేళ్ల తర్వాత కలుసుకున్న హీరో హీరోయిన్..!

మహేష్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’.అనిల్‌రావిపూడి దర్శకుడు. దిల్‌ రాజు సమర్పణలో రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ఈ నెల 11న ప్రేక్షకులముందుకురానుంది. ఆదివారం హైదరాబాద్‌లో ప్రీరిలీజ్‌ వేడుకను నిర్వహించారు. ముఖ్యఅతిథిగా...

తాజా వార్తలు