సీఎం కేసీఆర్ యాదవుల పక్షపాతి
యాదవులు ఎటువైపు ఉంటే అటు విజయం తథ్యమని, న్యాయం, ధర్మం ఎక్కడ ఉంటే అక్కడ యాదవులు ఉంటారని మంత్రి హరీష్ రావు అన్నారు. ఇవాళ గజ్వేల్లో సీఎం కేసీఆర్కు మద్దతుగా యాదవులు ఆత్మీయ...
ఎట్టకేలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎట్టకేలకు ఎన్నికల తొలి జాబితా అభ్యర్ధులను ప్రకటించింది. అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించిన నెల రోజుల తర్వాత కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించింది. టీపీసీసీ మొదటి...
జగన్ దాడి కేసులో నిందితుడికి గుండెపోటు..!
ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్పై దాడి చేసిన నిందితుడు శ్రీనివాసరావుకు గుండెపోటు వచ్చింది. ఈ క్రమంలో అస్వస్థతకు గురైన ఆయనను హుటాహుటీన సిట్ బృందం కేజీహెచ్ ఆస్పత్రికి తరలించింది. శ్రీనివాసరావును పరీక్షించిన వైద్యులు,...
ఫిట్నెస్ గోల్స్తో రకుల్ సవాల్..
హీరోహీరోయిన్లు ఫిట్గా ఉండేందుకు ప్రతిరోజు జిమ్ చేస్తుంటారు. పర్సనాలిటీ పాటు అందాన్ని కాపాడుకునేందుకు నానా రకాల వ్యాయామాలు చేస్తుంటారు. అయితే.. రకుల్ ప్రీత్ సింగ్ తన ఫిట్నెస్ గోల్స్తో పలువురికి సవాల్ విసురుతోంది....
త్వరలోనే సెట్స్పైకి “వెంకీ మామ”
బాబీ దర్శకత్వంలో వెంకటేశ్, నాగచైతన్య "వెంకీ మామ" అనే మల్టీస్టారర్ మూవీ చేస్తున్న సంగతి
తెలిసిందే. సురేష్ ప్రొడక్షన్స్ లో రూపొందుతున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్
కార్పొరేషన్ సంస్థలు నిర్మిస్తున్నాయి....
భారీ స్థాయిలో “సర్కార్” మూవీ
విజయ్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన చిత్రం "సర్కార్". దీపావళి
కానుకగా "సర్కార్" సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగులో 750 థియేటర్లలో విడుదలకు
సిద్దంగా ఉండగా.. తమిళనాడులో సుమారు 700 థియేటర్లలో రిలీజ్...
కేసీఆర్..కాలువలు-చెరువులు-రిజర్వాయర్లు
మహాకూటమికి ఓటు వేస్తే మరణశాసనం రాసుకున్నట్లేనన్నారు మంత్రి కేటీఆర్.కామారెడ్డి జిల్లా లింగంపేటలో టీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్ధాయి సమావేశంలో మాట్లాడిన కేటీఆర్ ఎల్లారెడ్డిలో గులాబీ జెండా ఎగరాలని పిలుపునిచ్చారు. ఎల్లారెడ్డిలో ఏనుగు రవీందర్...
“కేదార్నాథ్” టీజర్
సారా అలీ ఖాన్, సుశాంత్ సింగ్ రాజ్పుత్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం "కేదార్నాథ్".
2013లో కేదార్నాథ్లో వచ్చిన వరదల నేపథ్యంలో ఈ కథ తెరకెక్కుతోంది. ఆర్ఎస్వీపీ మూవీస్
సంస్థ ఈ సినిమాను రిలీజ్ చేస్తోంది. ఏ...
మళ్లీ పప్పులో కాలేసిన రాహుల్..!
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్గాంధీ మరోసారి పప్పులో కాలేశారు. మిజోరంలో కొందరు బాలికలను అభినందిస్తూ...మిజోరం బదులు మణిపూర్ అని ఫేస్ బుక్ లో పోస్టు చేశారు. ఈ పొరపాటను వెంటనే పసిగట్టిన బీజేపీ నేత...
ఇంకా తేలని కూటమి సీట్ల పంచాయితీ..
మహాకూటమిలో సీట్ల లొల్లి కొనసాగుతూనే ఉంది. సీట్ల సర్థుబాటు కొలిక్కి రాకపోవడంతో కూటమి నేతలంతా తలలు పట్టుకుంటున్నారు. టీడీపీ 9, టీజేఎస్కు 3, సీపీఐకి 2 సీట్లు ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. మిత్రపక్షాలు...